News

మక్కళ్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ రాజ్యసభకు వెళ్లనున్నారు.
మారుమూల, సమస్యాత్మక ప్రాంతాల్లో నివసిస్తున్న దేశీయుల్లో అభద్రత భావాన్ని పోగొట్టడానికి ఆయుధ లైసెన్సులు జారీ చేయాలని అస్సాం ...
ఈనాడు, బెంగళూరు, బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కన్నడకు ...
ఎన్టీఆర్‌ అంటే మూడక్షరాలు కాదని... తెలుగువారి ఆత్మగౌరవ శిఖరమని, వారి గుండెచప్పుడని, పేదల హృదయాల్లో తీపి జ్ఞాపకమని ముఖ్యమంత్రి ...
వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని.. ఆ సొమ్ముతో కిలోల కొద్దీ బంగారం కొన్నారని పొన్నూరు ...
వైకాపా హయాంలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు, మహిళలు సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ క్రమంలో 2 వేల మందిపై 67 కేసులు ...
వైకాపా అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వడ్డీతో రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ హెచ్చరించారు.
స్నేహది... ప్రొద్దుటూరు మండలం గోపవరం. హైమావతి, నారాయణరెడ్డి దంపతుల గారాలపట్టి. అందరు పిల్లల్లాగే ఎంతో చలాకీగా ఉండేది.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 30న దిల్లీ వెళ్లనున్నారు.
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో బుధవారం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరైన వైకాపా నేత సజ్జల భార్గవ్‌రెడ్డి ...
దేవేంద్రుడు అసూయపడేలా... మయుడు అబ్బురపడేలా ప్రజారాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలని తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ...
దివ్యాంగులు సమాజంలో నిలబడేలా సకలాంగులుగా మార్చడమే లక్ష్యంగా.. ఆర్థోపెడిక్‌ సంస్థ ‘బర్డ్‌’ ఖ్యాతిని పెంచేలా కృషి చేస్తానని ...